తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో మంగళవారం(అగస్టు 25) అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని నార్త్ బ్లాక్లో ఉన్న ప్రోటోకాల్ సెక్షన్ డిపార్ట్మెంట్లో సాయంత్రం 4.45గం. సమయంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్,రెస్క్యూ టీమ్స్ స్పందించడంతో మంటలను త్వరగానే అదుపు చేయగలిగారు. ప్రమాదంలో పలు డాక్యుమెంట్స్,ఫైళ్లు,కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడ్డ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు సెక్రటేరియట్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lgwnJv
కేరళ సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం.... ఆ ఆధారాలను మాయం చేసే కుట్ర...?
Related Posts:
విజయవాడ అగ్నిప్రమాదంలో ట్విస్టులు: ఊపిరి ఆడక..ముగ్గురి ఉసురు పోయింది: బాధిత కుటుంబాలువిజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో వెనుక ఊహించని వాస… Read More
కరోనా బ్యాడ్ న్యూస్: తెలంగాణ జిల్లాల్లో - కొత్తగా 1982 కేసులు, 12 మంది మృతి - సెప్టెంబర్కు ఖతం?తెలంగాణలో కరోనా వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్ మారిపోతున్నది. చాలా కాలంపాటు విశ్వనగరం హైదరాబాద్ కరోనాకు అడ్డాగా ఉండగా, ఇప్పుడా మహమ్మారి జిల్లాలు, పల్లెలను వ… Read More
లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా: వేటు పడుతుందా?విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్… Read More
ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమయ్యాయ్?: విజయవాడ అగ్నిప్రమాదం మృతుల కుటుంబాలకు భారీ పరిహారంవిజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ న… Read More
వైఎస్ జగన్కు ప్రధాని మోడీ ఫోన్: అగ్ని ప్రమాదంపై ఆరా: స్పందించిన అమిత్ షా, గవర్నర్విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేం… Read More
0 comments:
Post a Comment