Saturday, August 1, 2020

విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం, విరిగిపడ్డ క్రేన్, పది మంది మృతి

విశాఖపట్టణం షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది. క్రేన్ విరిగిపడటంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయపడటంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక మరో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. ఒక్కసారిగా క్రేన్ విరిగిపడిందని షిప్ యార్డ్ వర్గాల ద్వారా తెలిసింది. కానీ లోపలకి ఎవరినీ రానీయడం లేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33e6Lq6

Related Posts:

0 comments:

Post a Comment