Wednesday, August 5, 2020

జేసీ తండ్రీ కొడుకులకు ఊరట- మూడు అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల్లో...

బీస్ 3 వాహనాలను బీఎస్ 4గా మారుస్తూ 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఊరట లభించింది. వీరిద్దరిపై దాఖలైన మూడు కేసుల్లో అనంతపురం జిల్లా న్యాయస్దానం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLnyO3

Related Posts:

0 comments:

Post a Comment