శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అయిదో విడత పోలింగ్ సందర్భంగా బీభత్సం సృష్టించారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్లతో దాడి చేశారు. ఓటర్లు బారులు తీరిన సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. గ్రనేడ్ల దాడిలో ప్రాణానష్టం ఏమైనా సంభవించిందా? లేదా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303c0Fp
పేట్రేగిన ఉగ్రవాదులు: పోలింగ్ కేంద్రంపై గ్రనేడ్ల దాడి
Related Posts:
విద్యుత్ పై టీడీపీ కే పేటెంట్ .. ప్రజలపై గంటకు రూ.9కోట్ల అప్పు .. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,అప్పులు చేయడమే ప్రధానంగా ప్రభుత్వం … Read More
కళ్లు తెరిచేసరికి వ్యభిచార గృహంలో... కోరిక తీర్చుకునేందుకు వచ్చిన పోలీసే ఆపద్బాంధవుడు...ఆమె ఓ పేదింటి బిడ్డ. పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని పసి వయసులోనే భుజాలకెత్తుకుంది. అలా కష్టాలకు ఎదురీతున్న సమయంలోనే ఆమె ఓ ఊహించని ఉచ్చ… Read More
ఈ నెల 7నుంచి ఏపీలో సిటీ బస్సులు- కేంద్రం వెసులుబాటుతో ఆర్టీసీ ఏర్పాట్లు..కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూరప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్ధానికంగా సిటీ … Read More
monica malik: లేడీ కాదు కేడీ.. 10 ఏళ్లలో 8 మందితో పెళ్లి.. నగదు/ నగలతో ఉడాయింపు..ఆమె లేడీ కాదు కేడీ.. సీనియర్ సిటిజన్లే లక్ష్యం.. నమ్మించి, మాయమాటలు చెబుతోంది. మనువాడుతోంది. తీరా.. నగదు, నగలు తీసుకొని ఉడాయిస్తోంది. గత పదేళ్లలో ఒక్క… Read More
whatsapp: మీరు సంతోషంగా ఉండండి, మెసేజ్ పంపించి శవమైన డ్యాన్స్ టీచర్, అడవిలో ఏం జరిగింది ?చెన్నై/ శివగంగై: చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద మమకారంతో ఆమె డ్యాన్స్ మాస్టర్ అయ్యింది. సొంతంగా డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలతో పాటు యువతి, యువకు… Read More
0 comments:
Post a Comment