ఏపీ ప్రభుత్వ మూడు రాజధానులు ఏర్పాటు, రాజధాని తరలింపుపై హైకోర్టులో వేసిన రాజధాని రైతులు వేసిన పిటిషన్లపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల వ్యయంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఆ నిర్మాణాలు ఎక్కడ వరకు వచ్చాయి? తదితర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBiwJT
రాజధాని పిటీషన్లపై విచారణ: హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Related Posts:
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదికహైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేర… Read More
జగన్ కోసం కమ్మవాళ్లు కూడా ప్రాణాలిస్తారు.. చంద్రబాబుకు ఇంతకన్నా రాజకీయ పతనమేముంది?: మంత్రి కన్నబాబు''కులీ కుతుబ్ షా మాదిరిగా ఒక మహానగరాన్ని నిర్మించాలని, శాశ్వతమైన కీర్తి దక్కాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదు. చేసే పనిలో ఆత్మ ఉంటే.. ప్రజలు కూడా హర్ష… Read More
సీఆర్డీఏ బిల్లు రద్దు ఎందుకంటే?: అసెంబ్లీలో మంత్రి బొత్స, రాజధాని రైతులకు వరాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల… Read More
భార్యను ఏడుసార్లు కసితీరా కాల్చిన జవాను.. ఆపై తనూ ఆత్మహత్య..అతనో జవాను.. ఆర్నెళ్ల క్రితమే వివాహమైంది. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తన భార్యను ఆ జవాను హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు ప… Read More
వయోధిక వృద్ధుల కోసం తిరుమలలో రేపు ప్రత్యేక దర్శనం: నాలుగు వేల టోకెన్లు.. !తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, అయిదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట… Read More
0 comments:
Post a Comment