హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (సోమవారం ) నుంచి 25.03.2019 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. నామినేషన్ల దాఖలుకు దాదాపు 8 రోజులు సమయమిచ్చినా.. అందులో 2 రోజులు సెలవులు రావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FiLC1S
లోక్సభ సమరం.. నేటి నుంచే నామినేషన్ల పర్వం
Related Posts:
‘లవ్ జిహాద్’ కేరాఫ్ హుక్కా సెంటర్లు: తన కూతురూ బాధితురాలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ నేతభోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ నరగానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ ఆ… Read More
నాన్ వెజ్ కౌస్ : ముక్క పెడితేనే తింటామంటున్న గోవా గోవులుగోవులు సాధారణంగా ఏం తింటాయి.. అంటే టక్కున వచ్చే సమాధానం దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులుగా పిలుస్తాం. కానీ గోవాలో మాత్రం మాం… Read More
డెల్ ఇండియాలో ఉద్యోగాలు: సాఫ్ట్వేర్ జాబ్స్తో పాటు ఇతర పోస్టులకు అప్లై చేసుకోండిప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ డెల్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, క్వాలిటీ ఇంజినీర్… Read More
పుల్వామాలో మరోసారి కాల్పులుగత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.భద్రతా దళాలకు మరియు తీవ్రవాదులకు మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే… Read More
ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వనందుకు హత్య...!అక్టోబర్ రెండు నుండి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించిన విషయం తెలిసిందే.. అయితే ఈ నిషేధంపై సరైన అవగాహన లేని ఓ వినియోదారుడు తనకు ఎప్… Read More
0 comments:
Post a Comment