Sunday, August 30, 2020

కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఏపీ టూర్ షెడ్యూల్ క్యాన్సిల్: భార్యతో కలిసి విగ్రహ ప్రతిష్ఠాపనకు గెస్ట్‌గా

నెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పర్యటన పూర్తి వ్యక్తిగతమే. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొత్తగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించాల్సి ఉండగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31G2Xgg

Related Posts:

0 comments:

Post a Comment