నెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పర్యటన పూర్తి వ్యక్తిగతమే. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొత్తగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించాల్సి ఉండగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31G2Xgg
కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఏపీ టూర్ షెడ్యూల్ క్యాన్సిల్: భార్యతో కలిసి విగ్రహ ప్రతిష్ఠాపనకు గెస్ట్గా
Related Posts:
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులున్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాప… Read More
ప్రాణం తీసిన ‘టిక్టాక్’: కువైట్లో తెలుగు యువకుడి ఆత్మహత్యఅమరావతి: సరదా వీడియోల సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్' మరొకరి ప్రాణం తీసింది. తన తోటివారే లేని ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేసి ఆ యాప్లో పోస్టు చేశారు. ఆ వీ… Read More
పింక్ సిటీలో మహారాజుల్లా ''మహా'' కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రోజు ఖర్చు ఎంతో తెలుసా.?మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్కు తరలించిన సంగతి … Read More
విజయవాడలో దారుణం: అదృశ్యమైన చిన్నారి అనంతలోకాలకు.. పక్కింటి ప్రకాశే నిందితుడు..విజయవాడలో దారుణం జరిగింది. భవానీపురంలో కనిపించకుండా పోయిన బాలిక విగతజీవిగా మారింది. పక్కింట్లోనే అచేతనంగా కనిపించింది. తమ ఇంటి దీపం నిర్జీవంగా ఉండటాన్… Read More
Maharashtra Government Formation:సోనియాకు ఉద్ధవ్ ఫోన్, ప్రభుత్వ ఏర్పాటుపై..ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్కు స్పష్టం చేస… Read More
0 comments:
Post a Comment