Sunday, August 2, 2020

ప్రత్యక్ష పోరాటం, రాజీనామాలు చేయండి: జగన్, చంద్రబాబు పార్టీలకు పవన్ కళ్యాణ్ సవాల్

అమరావతి: ఏపీ రాజధాని విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉదయం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. ఈ కాన్ఫరెన్స్ లో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్, పీఏసీ సభ్యులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ielQx

Related Posts:

0 comments:

Post a Comment