Monday, August 3, 2020

చెత్త వాహనంలో కరోనా బాధితుల తరలింపు- విజయనగరంలో దారుణం-సర్కార్ సీరియస్...

విజయనగరం జిల్లాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులను తీసుకెళ్లేందుకు సకాలంలో అంబులెన్స్ లేకపోవడంతో చెత్త తరలించే వాహనంలోనే వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీనిపై విపక్షాలతో పాటు సర్వత్రా విమర్శలు రావడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణలో అధికారుల ప్రమేయం లేకుండానే కింది స్ధాయి సిబ్బంది బలవంతంగా వారిని ఆస్పత్రికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nFHET

Related Posts:

0 comments:

Post a Comment