Sunday, August 2, 2020

కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌కు కరోనా పాజటివ్ అని తేలింది. ఆయనకు వైద్యం అందిస్తున్న కావేరి ఆస్పత్రి యాజమాన్యం ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. ఆయనను హోం ఐసోలేషన్‌లో ఉండాలని కోరినట్లు తెలిపింది. ఇంటివద్దనే గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్‌కు చికిత్స అందిస్తామని సదరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gmuwzX

Related Posts:

0 comments:

Post a Comment