Sunday, August 2, 2020

గచ్చిబౌలి టిమ్స్‌లో పూర్తిస్థాయి కరోనా వైద్యం: మందుల కంటే ఆక్సిజనే ముఖ్యం: ఈటెల

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కోసం గాంధీ ఆస్పత్రి ప్రత్యేకంగా పనిచేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను కూడా కరోనా ఆస్పత్రిగా మార్చాయని, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DwLbST

Related Posts:

0 comments:

Post a Comment