కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాధికి గురై, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, డాక్టర్లు అందిస్తోన్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వెల్లడైంది. షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hFTAmx
Tuesday, August 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment