కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న కథనాలు వస్తున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున హ్యాక్కి గురైన ఈ వెబ్సైట్లో కశ్మీర్ విముక్తి,పాకిస్తాన్ తదితర అంశాలతో పాటు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు కొన్ని సందేశాలను ఉంచారు. వెబ్సైట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34vj1TP
Tuesday, August 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment