రాష్ట్రంలో కరోనా విజృంభణ, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వైరస్ బారిన పడుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో సోమవారం రాఖీ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఐదుగురు సొంత సోదరీమణులు మాత్రమే రాఖీ కట్టారు. రక్షా బంధన్ కట్టి, స్వీట్లు తినిపించుకున్న తర్వాత సోదరీమణులు వినోదమ్మ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EFC0Ac
సీఎం కేసీఆర్ కు ఐదు రాఖీలే - కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా
Related Posts:
నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్పై పార్టీ రియాక్షన్.. సీరియస్గానే చేశారు.. కానీ...బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని క… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస… Read More
కరోనా కలకలం: ఏపీలో 829 టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల ఆందోళనఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను తెరిచిన విషయం తెలిసిందే. అయితే… Read More
అమెరికాలో దారుణం: సీనీ ఫక్కీలో భయానక హత్యలు -పోలీసుల ఫైరింగ్పైనా అనుమానాలు''అసలే ఎన్నికల టెన్షన్.. టీవీలో సీరియస్ గా వార్తలు చూస్తున్న నాకు.. సడన్ గా తుపాకి పేలుడు శబ్దం వినిపించింది.. నిమిషం వ్యవధిలోనే నాలుగైదు రౌండ్ల కాల్ప… Read More
డొనాల్డ్ ట్రంప్ని ఏకీపారేసిన ట్వీట్టర్.. మెలానియా సహా టీం మొత్తం.. కారణమిదే..అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యంగా నెటిజన్లు కామెంట్… Read More
0 comments:
Post a Comment