జమ్మూకశ్మీర్లో ఆదివారం అదృశ్యమైన ఓ ఆర్మీ జవాన్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం అతను అదృశ్యమవగా... సోమవారం కుల్గాం జిల్లాలో అతని కారును గుర్తించారు. అప్పటికే అది పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. '162వ బెటాలియన్(TA)కు చెందిన రైఫిల్మ్యాన్ షకీర్ మంజూర్ ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZo1V6
కశ్మీర్లో అదృశ్యమైన జవాన్ కిడ్నాప్... ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అనుమానాలు...
Related Posts:
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు.… Read More
బతుకమ్మ పాటలో ఈ సారి కవిత స్పెషల్ - ముగ్గురు దిగ్గజాల చేతిలో : హుజూరాబాద్ బై పోల్ వేళ..!!తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అందునా ముఖ్యమంత్రి కుమార్తె ప్రతీ ఏటా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. కవిత ఆధ్వర్యంలో నిర… Read More
అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలుఅబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, అబార్షన్పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ ర… Read More
Aryan Khan: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన బాలీవుడ్ బాద్షా కుమారుడుముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పరువు కోల్పోయిన హిందీ చలన చిత్ర పరిశ్రమపై మరో పిడుగు పడింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటిక… Read More
తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవ… Read More
0 comments:
Post a Comment