జమ్మూకశ్మీర్లో ఆదివారం అదృశ్యమైన ఓ ఆర్మీ జవాన్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం అతను అదృశ్యమవగా... సోమవారం కుల్గాం జిల్లాలో అతని కారును గుర్తించారు. అప్పటికే అది పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. '162వ బెటాలియన్(TA)కు చెందిన రైఫిల్మ్యాన్ షకీర్ మంజూర్ ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZo1V6
కశ్మీర్లో అదృశ్యమైన జవాన్ కిడ్నాప్... ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు అనుమానాలు...
Related Posts:
దిశ ఘటన మరువక ముందే మరో గ్యాంగ్ రేప్... తూర్పుగోదావరి జిల్లాలో ఘటనదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వెటర్నరీ డాక్టర్ దిశను అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత… Read More
షాకింగ్: మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక.. విద్యార్థులకు అస్వస్థతలక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బడి పిల్లలకు షోషకాలతో కూడిన ఆహారం అందించాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శించారు. బడి పిల్లలకు ప్రభుత్వం … Read More
వందలరోజులు జైల్లో ఉన్న జగనే సీఎం అయ్యారు: అద్భుతాలు ఆశించొద్దంటూ పవన్ కళ్యాణ్తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిర… Read More
ఈ మృగాళ్లను ఏం చేయాలి: అమ్మాయిపై అత్యాచారం చేసి తుపాకీతో కాల్చి చంపి తగలబెట్టారుబక్సర్ : ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరిగా కనిపించిన మగువపై కామంతో తెగబడుతున్నాయి. ఓ వైపు దేశవ్యాప్తంగా దిశా అత్యాచారం… Read More
మళ్లీ మిస్డ్ కాల్స్ కాలం: ఈ అర్ధరాత్రి నుంచే.. !ముంబై: భూమి గుండ్రంగా ఉందనడానికి కోకొల్లలుగా ఉదాహరణలను చెబుతుంటారు పెద్దలు. ఇదీ అలాంటి వ్యవహారమే. దేశంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో కాల… Read More
0 comments:
Post a Comment