అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kezKAv
Monday, August 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment