Monday, August 3, 2020

ఏపీలో కరోనా: లక్షా 70వేల చేరువలో పాజిటివ్ కేసులు, కొత్తగా 63 మరణాలు, జిల్లాల్లో కేసులు ఇలా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kezKAv

Related Posts:

0 comments:

Post a Comment