Friday, August 28, 2020

పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు- కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయం..

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G7104d

0 comments:

Post a Comment