హుబ్లీ: సోషల్ మీడియాలో అవాస్తవమైన వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. తాజాగా కర్నాటక రాష్ట్రం హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు అన్న పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో చాలా మందిని ఆందోళనకు గురిచేసింది. కర్నాటకలోని హుబ్లీ బస్టాండులో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3luTJLy
Friday, August 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment