అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విజయవాడకు చెందిన టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధానిపై వైసీపీ గతంలో ఇచ్చిన మాట తప్పి మూడు రాజధానులు అంటోందని వారు ఆరోపిస్తున్నారు. రాజధానిని కాపాడుకునేందుకు అమరావతి రైతులతో కలిసి రోజూ నిరసనలకు దిగుతున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31qLSWf
విజయవాడ పక్కన రాజధానికి 30 వేల ఎకరాలు - జగన్ కు దేవినేని ఉమ బంపర్ ఆఫర్...
Related Posts:
నిర్భయ దోషులకు మరణశిక్ష: కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీ కోర్టు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దోషుల… Read More
Delhi Elections:కేజ్రీకి కలిసొచ్చేదేంటి..కమలం వికసిస్తుందా, కాంగ్రెస్ టార్గెట్ ఏంటి?కొత్త ఏడాదిలో తొలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం రోజున ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అస… Read More
అన్ని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ విస్తరణ..వరంగల్ అభివృద్ధికి హామీల: మంత్రి కేటీఆర్వరంగల్లో ఐటీ ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యట… Read More
Nirbhaya verdict:సుప్రీంకు వెళతామన్న లాయర్..తీర్పుపై ఎవరేమన్నారు..?న్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార ఘటనకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులను జనవరి 22న ఉరితీయాలంటూ కోర్టు ఆదేశా… Read More
జరిగింది మర్చిపోయి క్యాంపస్కు వచ్చేయండి.. JNU సేఫ్ ప్లేస్.. విద్యార్థులకు వీసీ పిలుపు''మన క్యాంపస్ లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయాలపాలైన విద్యార్థులందరిపట్లా మాకు సానుభూతి ఉంది. ఒక్కటిమాత్రం నేను బలంగా చెప్పగలను.. జేఎన్యూ చాలా… Read More
0 comments:
Post a Comment