అమరావతి నుంచి రాజధాని తరలింపుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విజయవాడకు చెందిన టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధానిపై వైసీపీ గతంలో ఇచ్చిన మాట తప్పి మూడు రాజధానులు అంటోందని వారు ఆరోపిస్తున్నారు. రాజధానిని కాపాడుకునేందుకు అమరావతి రైతులతో కలిసి రోజూ నిరసనలకు దిగుతున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31qLSWf
Thursday, August 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment