కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం తలెత్తింది. కరోనా మహమ్మారి బారిన పడి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు తాజా టెస్టుల్లో నెగటివ్ అని తేలిందంటూ వార్తలు రావడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఊరట చెందారు. కానీ నిమిషాల వ్యవధిలోనే సదరు వార్త ఫేక్ అంటూ సాక్ష్యాత్తూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31zd3hM
Sunday, August 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment