జోధ్పూర్: షాకింగ్.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంతం ఇది. వారి మృతదేహాలు ఊరి చివరన ఉన్న ఓ పొలంలో లభించాయి. ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన కొందరు కూలీలు ఈ మృతదేహాలను చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DucuOm
షాకింగ్: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు: ప్రాణాలతో ఒకే ఒక్కడు: అసలు ట్విస్ట్ అదే
Related Posts:
46ఏళ్ల యువకుడే ఆదర్శం, ఎవరికాళ్లు పట్టుకుంటారో: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లుఅమరావతి: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఆగడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ … Read More
బోటు మృతుల కుటుంబాలకు అదనంగా పదిలక్షలు..,గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు అదనంగా పది లక్షల రుపాయాలు అందించనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇవి ప… Read More
ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శ… Read More
నాసా సైన్స్ ఫ్యాక్ట్స్: ఆ గ్రహం పై ఒకప్పుడు నీరు ఉండేది..కానీ ఏమైందో తెలుసా?నాసా: సౌర వ్యవస్థలోని రెండో గ్రహం శుక్రుడు గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది. శుక్ర గ్రహంపై 2 ను… Read More
గ్యాంగ్స్టార్ అనుచరులను.. షర్ట్, ప్యాంట్ విప్పేసి... ఒకరి వెనుక మరొకరు... వీధుల్లో....గ్యాంగ్స్టార్లను తప్పించేందుకు అనుచరులు ఎంతటి సాహసానికైనా ఓకే అంటున్నారు. ఇదీ రీల్ లైఫ్ గురించి కాదు .. రియల్ లైఫ్లో జరుగుతున్న పరిణామాల గురించి. ఇట… Read More
0 comments:
Post a Comment