ఆదిలాబాద్: రిమ్స్ కరోనా వార్డు నుంచి పది మంది రోగులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. రిమ్స్ కరోనా వార్డు నుంచి ముగ్గురు కరోనా రోగులు, ఐసోలేషన్ వార్డు నుంచి ఏడుగురు రోగులు పరారైనట్లు సమాచారం. అయితే, ఆస్పత్రి వర్గాలు మాత్రం కరోనా రోగులు ఎవ్వరూ కూడా పారిపోలేదని చెబుతున్నారు. కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2O8tI
కరోనా రోగుల పరారీ?: రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు, ఏం జరుగుతోందంటే.?
Related Posts:
అమ్మో ఒకటో తారీఖు.. వేతన జీవి ఎదురుచూపులు.. జీతం ఖాయమేనా ?ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో పది రోజులకు పైగా దుకాణాలు, సంస్ధలు, పరిశ్రమలు, మాల్క్ అన్నీ మూతపడటంతో మార్చి నెల జీతాల చెల్లింపు ఉంటుందా లేదా అన… Read More
కుదిపేస్తున్న నిజాముద్దీన్ మర్కజ్.. కుట్ర కోణం ఉందేమోనన్న సంచలన ఆరోపణలు..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కరోనా వ్యాప్తికి ఎపిసెంటర్గా మారడంపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన లాగా తన… Read More
కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి కూడా మార్చి 13-15… Read More
బాధ్యతారాహిత్యంతో 441మందికి కరోనా లక్షణాలు: ‘మర్కజ్’పై అరవింద్ కేజ్రీవాల్న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత రెండ్రోజుల్లోనే కరోనా కేసులు అత్యధికంగా పెరిగాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ 97 క… Read More
ఆ వీడియో అద్భుతం: ప్రధాని మోడీకి థ్యాంక్స్ అంటూ ఇవాంక ట్రంప్వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ… Read More
0 comments:
Post a Comment