ఆదిలాబాద్: రిమ్స్ కరోనా వార్డు నుంచి పది మంది రోగులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. రిమ్స్ కరోనా వార్డు నుంచి ముగ్గురు కరోనా రోగులు, ఐసోలేషన్ వార్డు నుంచి ఏడుగురు రోగులు పరారైనట్లు సమాచారం. అయితే, ఆస్పత్రి వర్గాలు మాత్రం కరోనా రోగులు ఎవ్వరూ కూడా పారిపోలేదని చెబుతున్నారు. కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2O8tI
Sunday, August 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment