ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కార్యానిర్వాహక యంత్రాంగాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే కంటే ముందు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని అధికార వైసీపీ భావిస్తుండగా, అమరావతి నుంచి ఒక్క కార్యాలయాన్నీ తరలిపోనివ్వమని, ప్రజారాజధానిని కాపాడుకుంటామని ప్రతిపక్షాలు సవాలు చేస్తున్నాయి. జాతీయ పార్టీలుగా భిన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hY9TKQ
పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం
Related Posts:
జగన్ .. ఓ అసమర్ధ సీఎం .. ఉదాసీనత వల్లే ఇదంతా .. విరుచుకుపడిన చంద్రబాబుటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. అరకు పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా… Read More
ఆ కరోనా వ్యాక్సిన్ తో హెచ్ఐవీ యాంటీ బాడీస్ .. మొదటి దశలోనే ఆపేసిన క్లినికల్ ట్రయల్స్కరోనా మహమ్మారి నుండి బయటపడడం కోసం కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ఆస్ట… Read More
Railway Jobs: 1000 అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిసౌత్ వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1004 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ… Read More
ఏలూరులో అదుపులోకి వచ్చిన వింతవ్యాధి- బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దాదాపు 600 మందికి పైగా బాధితులుగా మారడానికి కారణమైన వింతవ్యాధి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఇవాళ దాదాపు పది మంది ర… Read More
టీ పీసీసీ చీఫ్: పూర్తయిన అభిప్రాయ సేకరణ, ప్రకటించడమే తరువాయి..టీ పీసీసీ చీఫ్ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నేతలు/ శ్రేణుల అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ తీసుకున్నారు. నాలుగురోజుల పాట… Read More
0 comments:
Post a Comment