కరోనా మహమ్మారి కారణంగా కొనసాగుతోన్న లాక్ డౌన్ దాదాపు అందరి జీవితాలనూ ప్రభావితం చేసింది. శాలరీడ్ వర్గంలోనే సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోగా, అసంఘటిత రంగమైతే అతలాకుతలమైపోయింది. ఉద్యోగాల్లో ఉన్నోళ్లకూ జీతం కోతలు తప్పడంలేదు. బతికుంటే బలుసాకు తినొచ్చని అందరూ అడ్జెస్ట్ అయిపోతున్న వేళ కొందరు మాత్రం క్రైమ్ బాటపడుతున్నారు. జీతం కోతంలో కోత పెట్టాడన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jeCxIq
Wednesday, August 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment