Friday, August 28, 2020

ఈసారి నెల్లూరు రొట్టెల పండుగ రద్దు... భక్తులెవరూ రావొద్దన్న అధికారులు..

నెల్లూరు నగరంలోని బారాషహీద్‌ దర్గాలో ఏటా ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ జరగాల్సిన బారాషహీద్‌ దర్గా ఉరుసు మహోత్సవాల్లో కరోనా కారణంగా కొన్ని మార్పులు చేశారు. రొట్టెల పండుగను రద్దు చేసిన అధికారులు గంధోత్సవం మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lqCsTV

Related Posts:

0 comments:

Post a Comment