తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆగస్టు 24న అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో జరిగిన భారీ అవినీతికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. మరోవైపు కరోనా రోగులు, క్వారంటైన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l8MKIg
కేరళ సీఎం విజయన్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: 24నే ముహూర్తం
Related Posts:
Coronavirus:బెంగళూరు ఐటీ కంపెనీల ఉద్యోగులు విదేశాలకు వెళ్లకూడదు, ప్రభుత్వం ఆర్దర్ !బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు… Read More
మోదీని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. కాంగ్రెస్కు తాతలా బీజేపీ తయారైంది.. అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం క… Read More
సింధియా బాగా తెలుసు! మోడీ ఇంకా నిద్రలోనే: రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలున్యూఢిల్లీ: కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరికపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. జ్యోతిరాదిత్య సింధియా తనకు బాగా… Read More
Jyotiraditya Scindia: ఒక్కరే కాదంటూ సచిన్ పైలట్ కామెంట్స్పై నగ్మా ఘాటుగా..న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారం తీసు… Read More
వైసీపీలో చేరిన కరణం వెంకటేష్... వెనక్కు తగ్గిన బలరాం .. రీజన్ ఇదేటీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో కరణం బలరాం చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆయన కూడా వైసీపీలో చేరతానని ప్రకటించారు . కానీ ఆయన వైసీపీలో చేరకుండా వెన… Read More
0 comments:
Post a Comment