Tuesday, August 11, 2020

భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదేనెమో., మూడు పల్టీలు కొట్టిన కారు, బెలూన్లు ఓపెన్ కావడంతో..

అవును.. కొన్ని కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి. ఆ సమయంలో యమ ధర్మరాజు సెలవులో ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతోంది. అచ్చం ఇలాంటి ప్రమాదమే సోమవారం అర్దరాత్రి జగిత్యాల పట్టణంలో జరిగింది. ఆ ఫుటేజీ చూస్తే చాలు చూసిన వారు కూడా భయపడిపోతారు. కానీ సమయానికి బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్న వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3an4lY0

Related Posts:

0 comments:

Post a Comment