అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి 10వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 9024 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 58,315 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Jb6QC
Tuesday, August 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment