Tuesday, August 25, 2020

యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారం

మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు సహాయకచర్యలు చేపట్టగా, ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. వారిలో 4ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంకా శిధిలాల కిందే పలువురు చిక్కుకొని ఉండటంతో రెస్క్యూ కొనసాగుతున్నది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htXJd4

Related Posts:

0 comments:

Post a Comment