మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక దళ బృందాలు సహాయకచర్యలు చేపట్టగా, ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. వారిలో 4ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంకా శిధిలాల కిందే పలువురు చిక్కుకొని ఉండటంతో రెస్క్యూ కొనసాగుతున్నది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3htXJd4
యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారం
Related Posts:
మార్స్పై ఎడారి దిబ్బలు: నీలంరంగులో: టెక్సాస్ సిటీ అంత విస్తీర్ణంలో: షాక్లో నాసావాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదనా సంస్థ నాసా.. అంగారక (Mars) గ్రహానికి సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. అంగారక గ్రహం ఉత్తర ధృవానికి సంబంధి… Read More
తిరుపతి ఉపఎన్నికకు కరోనా ముప్పు-జగన్, పవన్ దూరం-మొండిగా చంద్రబాబుఈ నెల 17న జరగాల్సిన తిరుపతి ఉపఎన్నికను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. కరోనా లక్షణాలతో ఇప్పటికే పలువురు కీలక నేతలు ప్రచారానికి దూరమయ్యారు. కీలకమైన తిరుపత… Read More
తిరుపతి ఉపఎన్నిక వేళ... జనసేనకు షాక్... పవన్పై అసంతృప్తితో సీనియర్ నేత రాజీనామా...తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒక్కర… Read More
పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. పొరుగు రాష్ట్రంలో వకీల్ సాబ్ థియేటర్లు సీజ్శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ.. వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఆ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే … Read More
రంజిత్ రామచంద్రన్: నైట్ వాచ్మెన్ నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా.. గుడిసె నుంచి మొదలైన జర్నీ...పేదరికం నేర్పించే పాఠాలు జీవితంలో కసిని పెంచుతాయి... చీకట్లోనే మగ్గిపోకుండా వెలుతురు వైపు నడిపించే ఆలోచనలను పుట్టిస్తాయి... సాధించాలన్న పట్టుదలను నరనర… Read More
0 comments:
Post a Comment