మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను కాపాడుకునేందుకు డాక్టర్లు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని, తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రణబ్ కన్నుమూతపై కేసీఆర్ భావోద్వేగ ప్రకటన చేశారు. చైనా మరో దుశ్చర్య:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Ov8f2
తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
Related Posts:
వీడి అసాద్యం గూల..! గదిలో రహస్య కెమెరాలు పెట్టాడు.! 800 జంటల శృంగార వీడియోలు తీసాడు..!సియోల్/ హైదరాబాద్ : హోటల్ గదుల్లో సురక్షితంగా ఉండొచ్చు అనుకునే కొత్త జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. గదిలో దూరాము కాదా ఇక మన… Read More
బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదుఅన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం… Read More
పెళ్లి కాలేదనే డిప్రెషన్ .. రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణం తీసుకున్న యువకుడుపెళ్లి కావడం లేదని ఆత్మన్యూనతాభావం ఒక వ్యక్తి ప్రాణం తీసింది. వివాహం కావట్లేదనే బాధతో వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేస… Read More
సెంటిమెంట్ పండుతుందా : టార్గెట్ జగన్ వయా కేసీఆర్: బాబు..పవన్ ఇప్పుడే ఎందుకిలా..!ఏపి ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ లక్ష్యంగా సాగుతోంది. జగన్ ను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ భుజాన తుపాకి పెట్టి టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రా ప్ర… Read More
జగన్ ప్రతిష్ఠకు సవాల్ : వివేకా మృతి తో కష్టాలు : జమ్మలమడుగు లో గెలుపెవరిది..!ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది జగన్ లక్ష్యం. వైసిపి కార్యకర్తలు..జగన్ అభిమానులు కోరుకుంటందీ అదే. సరిగ్గా ఇదే సమయంలో జగన్ అభిమానుల తో పాట… Read More
0 comments:
Post a Comment