మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను కాపాడుకునేందుకు డాక్టర్లు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని, తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రణబ్ కన్నుమూతపై కేసీఆర్ భావోద్వేగ ప్రకటన చేశారు. చైనా మరో దుశ్చర్య:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Ov8f2
తెలంగాణతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
Related Posts:
ఐడియా : సమ్మర్ కూల్.. సోలార్ ఫ్యాన్.. గొడుగు కింద హాయిగా (వీడియో)హైదరాబాద్ : ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఓ కంపెనీకి సంబంధించిన పాపులర్ యాడ్. అది వాస్తవికతకు దగ్గరగా ఉంది కాబట్టే ఫుల్ క్లిక్ అయింది. వాస్తవా… Read More
నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులురంగారెడ్డి : జిల్లాలో పరిషత్ పోరు ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో భాగంగా 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీగా అదృష్టం పరీక్షించుకోవడానికి చా… Read More
కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?ఢిల్లీ : పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ స్థానం కీలకం. ఆ సెగ్మెంట్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారో, అదే పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదేదో జోస్యం కాదు.. క… Read More
మోడీకి క్లీన్చిట్పై ఈసీలో అసమ్మతి?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల విషయంలో ఎలక్షన్ కమిషన్లో బేధాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలుస్తోంది. … Read More
ఎయిర్పోర్స్లో అభినందన్ రీ ఎంట్రీ.. ఘనస్వాగతం పలికిన సహోద్యోగులుజమ్మూ : వింగ్ కమాండర్ అభినందన్ విధుల్లో చేరారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎయిర్ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్గా తేలడంతో అభినందన్ తిరిగి డ్యూ… Read More
0 comments:
Post a Comment