న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EH6iD5
దేశం దు:ఖిస్తోంది: ప్రణబ్ మరణంపై రాష్ట్రపతి-ప్రధాని దిగ్భ్రాంతి, ఉపరాష్ట్రపతి తెలుగులో..
Related Posts:
ఉత్తరభారతీయ రైల్వేలో 749 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 749 స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకో పైలట్, స… Read More
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి… Read More
చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు: ఫలితాల తరువాత తొలి సారిగా:ఇక అదే కేరాఫ్ అడ్రస్..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడయిన తరువాత ఆయన పూర్తిగా తన … Read More
జపాన్లో ఉన్మాది వీరంగం.. కత్తిపోటుతో చిన్నారి మృతి, 17మందికి గాయాలుజపాన్లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. కవాసకి నగరంలో కత్తితో వీరంగం సృష్టించాడు. స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తున్న చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ… Read More
IOCLలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ … Read More
0 comments:
Post a Comment