హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా స్కూల్స్, కాలేజీలు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలో విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా క్లాసులు విన్న విద్యార్థులకు ఇప్పుడు ఆన్లైన్ పాఠాలు అంతగా అర్థం కావడం లేదు. ఇదే కారణంతో తాజాగా ఒక విద్యార్థి బలవన్మరణానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k7Sd1q
స్నేహితులతో ఛాలెంజ్: ఆన్లైన్ క్లాసులు అర్థంకాక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Related Posts:
దేశంలోనే అత్యంత ధనవంతురాలీ నాగలక్ష్మి: చూపులేదు కానీ, మంచి మనసుందంటూ సోనూ సూద్ ప్రశంసఅమరావతి: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి తన మంచి మనసును చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. యూట్య… Read More
చైనా నుంచి కోవిడ్ సామాగ్రి దిగుమతులు- రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం గ్రీన్సిగ్నల్భారత్-చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో పొరుగుదేశం నుంచి దిగుమతుల విషయంలో కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తుల… Read More
తెలంగాణ బోర్డర్లో ఏపీ అంబులెన్సులు మళ్లీ నిలిపివేత: బెడ్ దొరికినా: నో పర్మిషన్: గగ్గోలుకర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ నుంచి ఎలా… Read More
బెంగాల్ హింసాత్మక ప్రాంతాల్లో గవర్నర్ టూర్-మోడీ, షా స్క్రిప్ట్ ప్రకారమేనన్న టీఎంసీపశ్చిమబెంగాల్లో వరుసగా మూడోసారి కొలువుదీరిన మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, గవర్నర్కూ మధ్య మరోసారి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం హింస చెలర… Read More
కరోనా కేసులు తగ్గినా..మరణాల్లో అదే తీవ్రత: మళ్లీ 4 వేలకు: 2 కోట్లు దాటిన డిశ్చార్జీలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది. రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. మూడున్నర లక్షల కంటే దిగువకు… Read More
0 comments:
Post a Comment