ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. రాజధానిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పినందుకు నిరసనగా అసెంబ్లీ రద్దు చేసి మరోసారి ప్రజాతీర్పు కోరాలని సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల్లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు కోరుతున్నారని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39S0xxr
Monday, August 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment