గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంపై ఆంక్షలు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంఐఎం చేతిలో టిఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు. బాలగంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తోందని, ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉందని, అందుకు బిజెపి అండగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ghFML
గణేష్ ఉత్సవాల నిర్వహణ మీద టీఆర్ఎస్ కుట్రలు ఊరుకోం : బండి సంజయ్
Related Posts:
ఏపి లో యువతకు పెద్ద ఎత్తున చేయూత..! సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్న యూత్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన… Read More
జమ్ము కాశ్మీర్ లో మరో కీలక ఘట్టం: కేంద్రం వడివడిగా అడుగులు: అక్టోబర్ లో అంతా అక్కడే..!!జమ్ము కాశ్మీర్ పైన కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆకస్మికంగా జమ్ము కాశ్మీర్ లో అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ని… Read More
జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న… Read More
ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్… Read More
ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కాదట.. రిపబ్లిక్ డే అంటున్న ఢిల్లీ పోలీసులు ..?న్యూఢిల్లీ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతవనికి విముక్తి కలిగిన రోజు ఆగస్టు 15. ప్రతి ఏటా ఈ రోజు జాతి మొత్తం జెండా పండుగ సంబురంగా జరుపుకుంటుంది. మ… Read More
0 comments:
Post a Comment