Thursday, August 20, 2020

ఏపీలో కరోనా మృత్యుకేళి- 24 గంటల్లో 95 మరణాలు- 3 వేలు దాటిన మృతుల సంఖ్య...

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య తాజాగా రెండు రోజుల నుంచీ పెరుగుతుండగా.. మరోసారి 24 గంటల్లో 9 వేల మార్కు దాటిపోయింది. మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. గత 24 గంటల్లో 95 మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలిపి ఇప్పటివరకూ ఏపీలో కరోనా మరణాల సంఖ్య 3 వేలు దాటిపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YidM5U

Related Posts:

0 comments:

Post a Comment