Wednesday, August 5, 2020

రాజధానిపై గందరగోళం: ఓవీ రమణపై వేటు వేసిన బీజేపీ

విజయవాడ: బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓవీ రమణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందంటూ ఆయన వ్యాసం రాసిన క్రమంలో ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఈ మేరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EQvcQl

Related Posts:

0 comments:

Post a Comment