చిత్తూరులో జిల్లాలో ఓ కారు మంటల్లో కాలి బూడిదైంది. మంటలు చెలరేగడం,నిమిషాల్లోనే కారు దగ్ధమవడం జరిగిపోయింది. కారు కొనుగోలు చేశానన్న సంబరం కొద్దిసేపైనా నిలవకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరులోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో వంట మాస్టర్గా పనిచేస్తున్న రాజేష్ బుధవారం(అగస్టు 5) ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rNe3Q
Wednesday, August 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment