కరోనా వైరస్, విద్యారంగం, సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5వ తేదీన బుధవారం తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతోందని సీఎంవో ట్వీట్ చేసింది. ప్రగతి భవన్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, సీఎఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. తెలంగాణలో కరోనా కల్లోలం: 2
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JvAf1
5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం: విద్యారంగంపై కీలక నిర్ణయం, కరోనాపై కూడా..
Related Posts:
4వ అంతస్తు నుంచి జారిన చిన్నారి.. తల్లి కాపాడిన తీరు చూస్తే షాకే..! (వీడియో)కొలంబియా : అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ, కాస్తా జాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చని రుజువు చేస్తోంది ఈ వీడియ… Read More
ఆర్ట్స్ కాలేజీలో గ్యాంగ్ వార్... గ్రౌండ్లో కొట్టుకున్న విద్యార్థులు...!విద్యార్థులన్నాక కొట్టుకోవాలనుకున్నారో ఏమో... మారుతున్న విద్యా వ్యవస్థలో కూడ ఇంకా కాలేజీల్లో గ్యాంగ్ వార్లు కొనసాగుతున్నాయి.. ఒకరినొకరు కొట్టుకుంటూ త… Read More
ఆసనాల విన్యాసాలకు చెక్..! మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి నోటీసులు జారీ..!!అమరావతి/హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే.. కృష్ణా నది వెంట వీచే చల్లని పిల్లగాలుల మద్య యోగా ఆసనాలు వేసుకునే మంతెన రాజుగారికి కష్టాలు… Read More
నడి రోడ్డు పై నరికేస్తా: వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు: బయట పెట్టిన లోకేశ్..కట్ అండ్ పేస్ట్ అంటూటీడీపీ నేతల లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే పైన ఒక ఆడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ ఆడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని దూషిస్తున్న మాటలు విని… Read More
ఇదేం యాప్రా బాబూ...నిండుగా బట్టలు కప్పుకున్న వ్యక్తిని నగ్నంగా చూపించేస్తోంది..!పెరుగుతున్న టెక్నాలజీతో కొత్తకొత్త యాప్లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు అనుగుణంగా యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయ… Read More
0 comments:
Post a Comment