Friday, August 7, 2020

చైనా తిక్క కుదిర్చే నిర్ణయం... తగ్గేది లేదంటున్న భారత్... సరిహద్దు వివాదంపై కీలక అప్‌డేట్...

తూర్పు లదాఖ్‌లోని 1597 కి.మీ పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లదాఖ్‌లో చైనా యధాతథ స్థితిని నెలకొల్పేంత వరకూ బలగాలను ఉపసంహరించుకోవద్దని భావిస్తున్నట్లు తెలిపాయి. ఏప్రిల్ 20కి ముందు తూర్పు లదాఖ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో... ఇప్పుడు కూడా అదే స్థితి నెలకొనాలని భారత్ పలుమార్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DP1OcD

Related Posts:

0 comments:

Post a Comment