కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో మేడా రాకను వ్యతిరేకిస్తూ ఆకేపాటి వర్గీయులు అసంతృప్త వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆకేపాటి ఆమర్నాధరెడ్డి వైసిపి అధినేత జగన్ తో సమావేశమయ్యారు. జగన్ సైతం తన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ttdo07
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!
Related Posts:
ఫడ్నవీస్ రాజీనామా.. మూడు రోజుల్లోనే కుప్పకూలిన మహా సర్కార్.. !ముంబై: ఊహించిందే జరిగింది. మహారాష్ట్రలో మూడు రోజుల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామ… Read More
JNU Strike:ఫీజు 50శాతంకు తగ్గింపు..బీపీఎల్ విద్యార్థులకు 75శాతం తగ్గింపున్యూఢిల్లీ: పెంచిన హాస్టల్ ఫీజు ఇతర ఛార్జీలు 50శాతంకు తగ్గించాలని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన అంతర్గత హైలెవెల్ కమిటీ పాలనా విభాగ… Read More
ఈ సీఎంకు చెందిన కుక్క ఇంటర్నెట్ సెలిబ్రిటీ అయ్యిందిగోరఖ్పూర్: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వతహాగా జంతుప్రేమికుడు. ఆయన గోవులతో పాటు కుక్కలను ఇతర జంతువులను అమితంగా ప్రేమిస్తారు. యోగీ ఆది… Read More
మేము అలాంటి రాజకీయాలు చేయం, ఒక్కసారిగా సాధ్యం కాదు: పవన్ కళ్యాణ్, ఇక సీమపై ఫోకస్అమరావతి: అవకాశవాద రాజకీయాలకు జనసేన పార్టీ దూరంగా ఉంటుందని, పార్టీ భావజాలంకు అనుగుణంగా పని చేయడమే లక్ష్యమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చే… Read More
బీజేపీ సెల్ఫ్ గోల్..పరాభవం: సత్తా లేదని తెలిసినా..చీలకలపై ఆశలతో: భారీ దెబ్బ కొట్టిన కూటమి..!జాతీయ రాజకీయాల్లో తిరుగు లేని శక్తిగా ఎదిగిన జీజేపీ..మహారాష్ట్రలో మాత్రం తీరుకోలని ఎదురుదెబ్బ తిన్నది. ఒక రకంగా అత్యుత్సాహం ప్రదర్శించి సెల్ఫ్ గోల్ చే… Read More
0 comments:
Post a Comment