ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నాయకత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపే సత్తా గాంధీ కుటుంబానికి ఉందని ఆయన అన్నారు. గతంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31pCwv8
Monday, August 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment