Monday, August 24, 2020

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట - ఎట్టకేలకు షరతులతో బెయిల్‌...

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మచిలీపట్నం కోర్టు ఆయనకు కొన్ని షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వైసీపీ నేత, మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EoHu2D

Related Posts:

0 comments:

Post a Comment