ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత దేశ రాజకీయాలు, పాలనలో నంబర్ 2గా కొనసాగుతోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ కాటుకు గురయ్యారు. కొద్ది రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే -
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gn1Irk
అమిత్ షా కు కరోనా పాజిటివ్ - ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి - కీలక సందేశం..
Related Posts:
సీఏఏ సరికాదన్న శరద్ పవార్, శ్రీలంక తమిళులకు ఎందుకు వద్దు అని ప్రశ్న..పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సీఏఏ చట్టంపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మ… Read More
Axis Bankలో ఉద్యోగాలు: 2463 వివిధ పోస్టులకు అప్లయ్ చేసుకోండియాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నుంచి హెచ్ఆర్ మేనేజర్తో పాటు ఇతర … Read More
జయపాల్తో భేటీ రద్దు: జైశంకర్ నిర్ణయంపై కమలా హారిస్ అసంతృతివాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడి చట్టసభ ప్రతినిధులతో భేటీని ఆకస్మికంగా రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మ… Read More
వాహ్.. అమిత్ షాజీ.. పొలిటికల్ గేమ్ బాగా ఆడారు.. ఇరుగుపొరుగును చేర్చుకోడానికి ఇండియా ధర్మసత్రంకాదు..దేశంలో అసలు సమస్యలనుంచి జనం దృష్టి మరల్చడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పేరుతో కేంద్రం డ్రామాలాడుతున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపిం… Read More
Republic-Jan ki baat exit poll: సత్తా చాటిన జేఎంఎం, వెనకబడ్డ బీజేపీరాంచీ: శుక్రవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం … Read More
0 comments:
Post a Comment