ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత దేశ రాజకీయాలు, పాలనలో నంబర్ 2గా కొనసాగుతోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ కాటుకు గురయ్యారు. కొద్ది రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే -
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gn1Irk
అమిత్ షా కు కరోనా పాజిటివ్ - ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి - కీలక సందేశం..
Related Posts:
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..వారంలో రెండోసారితిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. రెండురోజుల కిందట కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు … Read More
శుభవార్త: భారీగా క్షీణించిన బంగారం ధరలు, స్థిరంగా వెండిబంగారం కొనాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1950 తగ్గింది. దీంతో ధర … Read More
పాల పొంగులా పొంగిన కేకే..! అసలు కథ అదేనట..! చల్లగా కథ ముగించిన కేసీఆర్..!!హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతల వ్యవహారం విచిత్రంగా, వింతగా ఉంటుంది. తమకు ప్రచారం తగ్గిందనో, మీడియాలో ప్రముఖంగా నిలవాలనుకునో, లేక చేజారిపోతున్న పదవిని … Read More
దేశ ప్రజలు తిరస్కరించిన పథకంను అభిజీత్ ప్రశంసించడమేంటి: పీయూష్ గోయల్పూణే: భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమానం రావడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ, నోబెల్ పురస్కార గ్రహీత అభిజీత్ బెనర్జీ వాదనలతో తాను ఏకీభవించనని చెప్పా… Read More
షాపులో చోరీకి వచ్చి.. బామ్మ డబ్బులిస్తా అంటే వద్దని... నుదుటన ముద్దుపెట్టి.... (వీడియో)దొంగలలో కొందరు మంచి దొంగలు కూడా ఉంటారు. మంచి అంటే వారు కూడా దొంగలే కానీ కాస్త మానవత్వం ఉంటుంది. ఇతర దొంగల్లా పైశాచికంగా ప్రవర్తించరు. సాధారణ ప్రజలను ఇ… Read More
0 comments:
Post a Comment