ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత దేశ రాజకీయాలు, పాలనలో నంబర్ 2గా కొనసాగుతోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా వైరస్ కాటుకు గురయ్యారు. కొద్ది రోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే -
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gn1Irk
Sunday, August 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment