ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజాతీర్పు కోరేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. అసెంబ్లీ రద్దుకు గడువిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఏం చెప్పారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనే దాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xyt0ng
ముగిసిన చంద్రబాబు డెడ్ లైన్- కేంద్రం జోక్యానికి డిమాండ్- సోషల్ ఉద్యమానికి పిలుపు..
Related Posts:
నవరత్నాల్లో కోతలపై జగన్ సర్కార్ కు భారీ షాక్-మధ్యలో ఆపొద్దు-ఇచ్చి తీరాల్సిందే-హైకోర్టు ఆదేశంఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన నవరత్నాల సంక్షేమ పథకాల్లో తాజాగా కోతలు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు క… Read More
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలుదేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్ని కలిసి భారీగా నిర్వహించాయి. 1888 సెప్టెంబర… Read More
మహిళా పోలీసులతో అంగన్వాడీ పనులా : పోలీసు పని మాత్రమే చేస్తారు : సీఎస్కు డీజీపీ సవాంగ్ లేఖ..!!ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా రక్షణ కార్యదర్శుల వ్యవహారంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. మహిళా రక్షణ… Read More
తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా: ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు, అలర్ట్హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నా… Read More
ఇంకో రౌండ్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు, వంకలు తొణికిసలాడుతోన్… Read More
0 comments:
Post a Comment