‘‘సబ్ కా ఖూన్ హై షామిల్ యహాకి మిట్టీ మే.. కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై (ఈ నేలలో ప్రతి ఒక్కరి నెత్తురు దాగుంది.. హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తోకాబోదు.. దేశం అందరిది)'' అంటూ రాహత్ ఇందోరి మస్తిష్కం నుంచి జాలువారిన కవితకు దేశం ఊర్రూతలూగింది. గడిచిన అరదశాబ్దకాలంలో చోటుచేసుకున్న అన్ని ప్రజాస్వామిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33PKr6w
హిందుస్థాన్ అందరిదంటూ నినదించిన గళం - ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందోరి ఇకలేరు - కరోనాతో..
Related Posts:
తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. జాతీయ అంశాల ప్రభావం పెద్దగా లేకుండా, పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా … Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, వందలోపే: అనంతలో సున్నా, రికవరీ మాత్రం రెట్టింపుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్గగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండ… Read More
ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా? ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి: పవన్ కళ్యాణ్ ఫైర్, అక్రమ అరెస్టులా?అమరావతి: ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తమ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది.… Read More
CBSE Board Exam 2021 : తగ్గించిన సిలబస్తోనే 10వ, 12వ తరగతి పరీక్షలు: కేంద్ర విద్యా మంత్రికరోనా విలయం కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ల రీఓపెనింగ్ పై సందిగ్ధం కొనసాగుతున్నది. ఇక కే… Read More
3 నుంచి 102.. బెంగాల్లో పుంజుకోనున్న బీజేపీ.. అయినా టీఎంసీదే అధికారం.. దీదీనా మజాకా..పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు జరగనుంది. ఈ రెండు పార్టీలు ట్రిపుల్ డిజిట్ దాటుతాయని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే తెలిపింది.… Read More
0 comments:
Post a Comment