Tuesday, August 11, 2020

హిందుస్థాన్ అందరిదంటూ నినదించిన గళం - ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందోరి ఇకలేరు - కరోనాతో..

‘‘సబ్ కా ఖూన్ హై షామిల్ యహాకి మిట్టీ మే.. కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై (ఈ నేలలో ప్రతి ఒక్కరి నెత్తురు దాగుంది.. హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తోకాబోదు.. దేశం అందరిది)'' అంటూ రాహత్ ఇందోరి మస్తిష్కం నుంచి జాలువారిన కవితకు దేశం ఊర్రూతలూగింది. గడిచిన అరదశాబ్దకాలంలో చోటుచేసుకున్న అన్ని ప్రజాస్వామిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33PKr6w

Related Posts:

0 comments:

Post a Comment