గన్నవరం : ఏపీలో 151 సీట్ల ఏకపక్ష మెజారిటీతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉప ఎన్నికలకు వెళ్లబోతుందనే సంకేతాలు గన్నవరం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. పట్టణ వైసీపీ రాజకీయాల్లో కొత్త, పాత నేతల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీ పోరుకు తెరదీశాయి. ఇక్కడ ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య జరుగుతున్న మాటల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QiQmsV
Sunday, August 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment