తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 1986 మందికి పాజిటివ్ రాగా.. శుక్రవారం ఆ సంఖ్య 2 వేల మార్క్ దాటింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 2 వేల 83 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gl0MDB
తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల మార్క్ దాటిన కేసులు, 11 మంది మృత్యువాత..
Related Posts:
సమత హత్యకేసు : బతికుంటే డేంజర్... అందుకే హత్య...!సాధారణంగా చేసిన తప్పును సరిదిద్దుకోకుండా... దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోతప్పును చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు...ఈ ధోరణి పలు హత్యాన… Read More
దేశ రాజధానిలో భారీ డ్రగ్స్ రాకెట్: రూ.1,300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, 3దేశాల నిందితుల అరెస్ట్న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట… Read More
పౌరసత్వ చట్టం: అస్సాంలో 6కి చేరిన మృతుల సంఖ్య, అసలైన భారతీయులకు రక్షణ అంటూ సీఎంగౌహతి: పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్ తోపాటు అస్సాంలో ఆందోళనకారులు విధ్వంసానికి తెగబడుతున్నారు.… Read More
కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే టార్గెట్: బెంగాల్ లోనూ ఇంటర్నెట్, మొబైల్ సేవల బంద్..!కోల్ కత: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి ద… Read More
మీకు ‘రాహుల్ జిన్నా’నే కరెక్ట్: రాహుల్కు బీజేపీ చురకలు, శివసేన వార్నింగ్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పేరు ‘రాహుల్ సావర… Read More
0 comments:
Post a Comment