ఏపీలో కరోనా కేసుల ప్రభావం ఈ మధ్య కాస్త తగ్గిందని భావిస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్లీ విజృంభణ ప్రారంభమైంది. వరుసగా మూడు రోజులుగా 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో జనంలో ఆ మేరకు భయాలు కూడా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తుండటంతో అధికారులకు కంటి మీద కునుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34lQPCJ
Friday, August 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment