విశాఖపట్టణం/హైదరాబాద్: వరుస విషాద సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విశాఖ పట్టణం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కనుంది. విశాఖ సిటీలో ఎదురులేని నేతగా అన్ని వ్యవస్దలపైన ఆదిపత్యం ఉన్న గంటా శ్రీనివాస్ రావు అధికార వైసీపిలో చేరేందుకు మార్గం సుగమం అయినట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎంతో కాలంగా కొనసాగుతున్న సస్పెన్సుకు ఆగస్టు 9వ తేదీన తెరపడబోతోందా? అంటే అవుననే సమాధానాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DLqKlh
Thursday, August 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment