విశాఖపట్టణం/హైదరాబాద్: వరుస విషాద సంఘటనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విశాఖ పట్టణం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కనుంది. విశాఖ సిటీలో ఎదురులేని నేతగా అన్ని వ్యవస్దలపైన ఆదిపత్యం ఉన్న గంటా శ్రీనివాస్ రావు అధికార వైసీపిలో చేరేందుకు మార్గం సుగమం అయినట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎంతో కాలంగా కొనసాగుతున్న సస్పెన్సుకు ఆగస్టు 9వ తేదీన తెరపడబోతోందా? అంటే అవుననే సమాధానాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DLqKlh
గంటా చేరికకు రూట్ క్లియర్.!9న కప్పుకోనున్న వైసీపి కండువా.!మారనున్న ఉత్తరాంధ్ర సమీకరణాలు.!
Related Posts:
20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ బ్లాంక్ పేజీ, మోడీ ఆర్థిక ఉద్దీపనపై చిదంబరం సెటైర్లు..కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాలను ఆదుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసింద… Read More
రియల్ ఎస్టేట్ డెవలపర్లకూ ఊపిరి: కాంట్రాక్టర్లపైనా: డిస్కమ్లకు రూ.90 వేల కోట్ల లిక్విడిటీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కూడా ఊపిరి పోసే … Read More
13 వేల టన్నుల స్టైరీన్ దక్షిణ కొరియా పంపటానికి మొదలైన తరలింపు ప్రక్రియవిశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 12 మంది విషవాయువు స్టైరీన్ ధాటికి మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు … Read More
హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ .. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులుతెలంగాణా రాష్ట్రంలో 1,326 కరోనా కేసులు నమోదు కాగా 472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 822 మంది ఇప్పటికే రికార్ అయ్యారు. 32 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. … Read More
విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ .. 8 మంది సభ్యులతో ఘటనపై విచారణవిశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన విషయంలో దక్షిణ కొరియాలోని సంస్థ స్పందించిన విషయం తెలిసిందే . విశాఖ ఘటన తమను తీవ… Read More
0 comments:
Post a Comment