Thursday, August 6, 2020

ఏపీ సచివాలయాన్ని వదలని కరోనా ... కొత్తగా మరో 8 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మంత్రులు , ఎమ్మెల్యేలు , ఉద్యోగులు , సామాన్యులు ఒక్కరేమిటీ రాష్ట్ర వ్యాప్తంగా , మారు మూల గ్రామాల నుండి కూడా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో కరోనా ముఖ్యంగా ఉద్యోగులకు దడ పుట్టిస్తుంది .కరోనా వైరస్ ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని మాత్రం వదలటం లేదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31rdIBS

0 comments:

Post a Comment